భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే భారతదేశం అధీనంలో మరో రహస్య ప్రాంతం కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని భారత్ అత్యంత గోప్యంగా, సామాన్య ప్రజానీకానికి తెలియకుండా దాస్తూ వస్తోంది. అయితే మీరు ఊహిస్తునట్టు మేము లక్ష ద్వీప్ లేదా అండమాన్ నికోబార్ ద్వీపం గురించి చెప్పడం లేదు. సింపుల్ గా చెప్పలంటే భారత్ భూబాగానికి వెలుపల, సొంతంగా నిర్మించుకున్న ద్వీపం అది. అసలు ఏమిటా ద్వీపం? అది ఎక్కడ ఉంది ? భారత్ దాన్ని ఎందుకు నిర్మిస్తుంది ? అసలు ఆ ద్వీపంలో ఏం ఉంది? ఈ చిక్కుముడుల ప్రశ్నలన్నింటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...