దూకుడుమీదున్న బీజేపీ
తగ్గేది లేదంటున్న టీంఎసీ
పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు
డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ
బెంగాల్లో ఏం జరుగుతోంది?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. బెంగాల్లో అధికారం దక్కించునేందుకు భారతీయ జనతాపార్టీ, సత్తా నిరూపించుకునేందుకు తృణమూల్ పార్టీ తాపత్రయ పడుతున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...