మూడు వ్యవసాయ బిల్లులు
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
కేంద్రం మూడు నెలల క్రితం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులలో ఒకటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో లోక్సభలో ఆమోదం పొందగా, మిగతా రెండు ఇటీవలే ఆమోదానికి నోచుకున్నాయి. అయితే దేశవ్యాప్తంగా రైతుల నుంచి విమర్శలకు కారణంగా నిలుస్తున్న ఈ బిల్లులలో ఏముంది? మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...