భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని మనకు తెలుసు. దేశంలో సగటున 70% మంది వ్యవసాయ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఒక ప్రాంత ప్రజల సమగ్ర జీవన విధానాన్ని అంచనా వేయాలంటే.. ఆ సమాజపు ఆర్థిక వ్యవస్థపై కూడా అధ్యయనం చేయాలి. ప్రజల ఆర్థిక పరిస్థితులే వారి జీవన ప్రమాణాలను నిర్ధారిస్తాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆది నుంచీ వ్యవసాయం, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలే పునాదులుగా విస్తరించింది. కాకతీయులు నుంచి అసఫ్జాహీ పాలకుల వరకు అందరూ వ్యవసాయం, నీటిపారుదల, కుటీర పరిశ్రమల రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...