5జీ వార్..
పోటీ పడుతున్న మూడు కంపెనీలు..
ఔట్ కానున్న చైనా కంపెనీ?
5జీ వస్తే ఏమవుతుంది?
అనారోగ్య సమస్యలు తప్పవా?
సంచలనం స్రుష్టిస్తున్న తాజా వాస్తవాలు..
దేశీయ టెలికాం రంగంలో 2జి, 3జి కంటే వేగంగా 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంతే వేగంగా 5జి సేవలు అందించేందుకు వివిధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి వచ్చినప్పటి నుంచి టెలికం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. త్వరలో 5జీ సేవలు భారతదేశంలోకి అందుబాటులోకి రానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ 5జీ అంటే ఏమిటి? ఏ టెలికం సంస్థలు ఈ సేవలను అందించనున్నాయి? 5జీ సేవలు అందుబాటులోకి వస్తే అనారోగ్య సమస్యలు పెరుగుతాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...