చైనా లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దక్షిణ చైనా అంతటా రెడ్ అలెర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.. ప్రపంచం లోనే అతిపెద్ద డ్యాం అయిన త్రీ గార్జియస్ ఇప్పుడు పెద్ద రిస్క్ లో ఉన్నట్టు చైనా టాప్ ఇంజనీర్స్ అభిప్రాయపడుతున్నారు.. చైనా లో గత 80 ఏళ్ళలో అతి పెద్ద వరదలు ఇవే కావడం విశేషం.. సదరన్ చైనా లో ఇప్పటికే 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...